వరదలు విషాదం సృష్టిస్తాయి. వరదలు విధ్వంసం సృష్టిస్తాయి. ఎన్నో కుటుంబాలను విచ్చిన్నం చేస్తాయి.. ఇది మనందరం అనుకునే మాట. కానీ వరదలు కూడా కుటుంబ సభ్యులను కలుపుతాయని తెలుసా. వరదలు కూడా కుటంబాన్ని సంతోషంలో ముంచెత్తుతాయని తెలుసా. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతాయని తెలుసా… తెలియదా. అయితే ఈ వార్త చదవండి.
పూర్తిగా చదవండి..వరదమ్మ కలిపింది ఇద్దరినీ…..!
పాటియాలలో వరదలు ఇద్దరు కుటుంబ సభ్యులను ఒక చోటికి చేర్చాయి. వరదలు 35 ఏండ్ల తర్వాత తల్లి కొడుకులను కలిపాయి. దీంతో తల్లి కొడుకులిద్దరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ దృశ్యాలను చూసి చుట్టు పక్కల వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Translate this News: