ప్రైవేట్ కంపెనీలకు, బడా వ్యాపార సామ్రాజ్యాలకు జాక్పాట్గా మారిన ఈ ప్రకటన పాకిస్థాన్ ప్రజలను షాక్కు గురి చేసింది. మరోవైపు సివిల్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను నిలబెట్టుకునేందుకు పోరాడుతున్నారు.నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను మాత్రమే ప్రైవేటీకరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో ప్రణాళిక వేసింది. అయితే ఇప్పుడు లాభదాయకమైన కంపెనీలను ప్రైవేటు రంగానికి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా చదవండి..పాకిస్తాన్ లోని ప్రభుత్వ సంస్థలనీ ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించిన పాక్ ప్రధాని.!
భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ప్రభుత్వ నిధులతో నడిచే కంపెనీలను ప్రైవేటీకరించే యోచనను ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రకటించారు.
Translate this News: