ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో మూడు కొత్త భవనాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోడీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యూనివర్శిటీలోని నార్త్ క్యాంపస్లో నిర్మించనున్న డియు కంప్యూటర్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవనం, అకడమిక్ బ్లాక్కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.
పూర్తిగా చదవండి..ఢిల్లీ మెట్రోలో ప్రధాని.. ప్రయాణికులతో మాటాముచ్చట
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెట్రోలో ప్రయాణించారు. కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతోపాటు ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో మూడు కొత్త భవనాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Translate this News: