అమెరికా పర్యటనలో భాగంగా తొలిరోజు ప్రధాని నరేంద్ర మోడీ… ఈరోజు న్యూయార్క్లో ట్విట్టర్, టెస్లా వంటి దిగ్గజ కంపెనీల అధినేత ఎలోన్ మస్క్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో టెస్లా టు గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై మస్క్, ప్రధాని మోడీమధ్య చర్చ జరిగింది. ప్రధానిని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ మాట్లాడారు. ప్రెస్తో మాట్లాడిన మస్క్, ‘నేను ప్రధాని మోడీ అభిమానిని’ అని అన్నారు. ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాల కంటే భారత్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే భారతదేశ భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. వచ్చే ఏడాది భారత్లో పర్యటిస్తానని మస్క్ తెలిపారు.
పూర్తిగా చదవండి..నేను మోడీకి వీరాభిమానిని: ఎలోన్ మస్క్..!!
అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా అధినేత ఎలోన్ మస్క్ తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ భేటీ అయ్యారు. మోడీ భేటి తర్వాత ఎలోన్ మస్క్ మాట్లాడారు. మోడీ సమావేశం అద్భుతమైన సంభాషణ అన్నారు. వచ్చే ఏడాది భారత్ వచ్చేందుకు తాను ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు ఎలోన్ మస్క్.
Translate this News: