ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్ట్ రాజధాని కైరో బయలుదేరారు. ప్రధాని మోడీ ఈజిప్ట్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన హెలియోపోలిస్ వార్ మెమోరియల్ని సందర్శించి అమరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్, పాలస్తీనాలో మరణించిన సుమారు 4000 మంది భారతీయ సైనికులకు స్మారక చిహ్నం. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈజిప్ట్లో పర్యటించనున్నారు.
పూర్తిగా చదవండి..అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్టు బయలుదేరిన మోడీ..!!
అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్రమోడీ ఈజిప్టు రాజధాని కైరో బయలుదేరారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి ఆహ్వానం మేరకు ఆయన ఈజిప్ట్లో పర్యటించనున్నారు. అక్కడ చారిత్రాత్మక మసీదును సందర్శించనున్నారు. ప్రధాని మోడీ ఈజిప్ట్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన హెలియోపోలిస్ వార్ మెమోరియల్ని సందర్శించి అమరులైన భారత జవాన్లకు నివాళులర్పిస్తారు.
Translate this News: