మిల్లెట్ల ప్రయోజనాలను, ప్రపంచ ఆకలిని తగ్గించే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక పాట కోసం గ్రామీ అవార్డు గెలుచుకున్న భారతీయ-అమెరికన్ గాయకుడు ఫాలూతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకరించారు. గీత రచయిత ఫల్గుణి షా ఆమె భర్త గాయకుడు గౌరవ్ షా పాడారు. ఫల్గుణి షాను ‘ఫాలు’ అని పిలుస్తారు. ఈ పాట జూన్ 16న విడుదలైంది. భారతదేశ ప్రతిపాదనపై, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2023 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం’గా ప్రకటించింది. ప్రధానికి పాటరాసి పాడే సమయం ఎక్కుడుంటుందనే కదా మీ అనుమానం. ఈ డౌట్ రావడం కామన్. శుక్రవారం ఈ పాటను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. అది మోదీనే రాసి..పాడారంటే చాలా మంది నమ్మడం లేదు. తృణధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేందుకు గ్రామీ అవార్డ్ విజేత, ప్రముఖ ఇండో – అమెరికన్ గాయని ఫాల్గుణితో కలిసి మోదీ ఈ పాట రాశారు. ఈ పాటను ఫాలూతోపాటు ఆమె భర్త గౌరవ్ షా కలిసి పాడారు. మధ్యలో ఓ చోట ప్రధాని మోదీ వాయిస్ కూడా వినిపిస్తుంది.
పూర్తిగా చదవండి..తృణధాన్యాల ప్రాధాన్యంపై పాటపాడిన మోదీ..!!
గ్రామీ అవార్డు విజేత, భారతీయ అమెరికన్ ఫాలుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక పాట పాడారు. తృణధాన్యాలను ఆహారంగా స్వీకరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేలా ఈ పాట ఉంటుంది. ఈనెల 21 నుంచి 24 వరకు అమెరికా పర్యటన కోసం బిజీగా ఉన్న మోదీ...మధ్యలో సైలెంటుగా పాట రాసి పాడేశారు. ఆ వీడియో ఇఫ్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తృణధాన్యాలపై ప్రధాని మోదీ ఈ పాట రాయడం విశేషం.
Translate this News: