భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ఆయన అధికారిక నివాసం వైట్హౌస్లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీనితో పాటు, అనేక ఇతర కార్యక్రమాలలో ప్రధాని మోడీ పాల్గొంటారు. మోదీ పర్యటనకు ముందు, అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ, ప్రధాని అమెరికా పర్యటనలో ఏయో అంశాలపై ఫోకస్ పెట్టనున్నారో వెల్లడించారు.
పూర్తిగా చదవండి..ప్రధాని మోదీ అమెరికా పర్యటన..ఈ అంశాలపై ఫోకస్..!!
Translate this News: