అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం వైట్ హౌస్ లో అధ్యక్షుడు జో బిడెన్ తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మోడీ, బిడెన్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి..ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, పాకిస్తాన్ పేర్లను ప్రస్తావించకుండానే ఇరు దేశాలను టార్గెట్ చేస్తూ మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..చైనా,పాక్ లపై మోడీ నిప్పులు..!!
ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధానమంత్రి మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు చైనా, పాకిస్తాన్ ల పేర్లు బయటకు చెప్పకుండానే ఇరు దేశాలను టార్గెట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పార్లమెంట్లో ప్రధాని ప్రసంగిస్తూ, భారతదేశం శక్తిని యావత్ ప్రపంచం గ్రహించేలా చేసారు. భారతదేశం ప్రతి రంగంలోనూ కొత్త శిఖరాలను ఎలా చేరుతోందో చెప్పారు. అదే సమయంలో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై బహిరంగంగా మాట్లాడుతూ, ఈ రక్తపాతాన్ని ఆపాలని అన్నారు.

Translate this News: