రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ శనివారం యూఏఈకి బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోడీ తన ఫ్రాన్స్ పర్యటనను “చిరస్మరణీయమైనది” గా అభివర్ణించారు. బాస్టిల్ డే వేడుకల్లో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఫ్రాన్స్ ప్రజలు వారి ఆప్యాయత, ఆతిథ్యానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు.నేను బాస్టిల్ డేలో పాల్గొనడం వల్ల ఇది మరింత ప్రత్యేకమైందన్నారు మోడీ.
పూర్తిగా చదవండి..ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని…యూఏఈ వెళ్లిన ప్రధాని మోడీ..!!
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం యూఏఈకి బయలుదేరి వెళ్లారు. మోడీ తన ఫ్రాన్స్ పర్యటనను చిరస్మరణీయమైనదిగా అభివర్ణించారు. బాస్టిల్ డే వేడుకల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నసంగతి తెలిసిందే. ఫ్రాన్స్ అధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ ప్రజల ఆదరణ, ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు మోదీ. అనంతరం యూఈఏకి బయలు దేరారు. యూఏఈ పర్యటన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయన్ని తెరుస్తుందని విశ్వసిస్తున్నాని మోడీ అన్నారు.
Translate this News: