భారత ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి అమెరికాకు పయనమయ్యారు. భారత కాలమాన ప్రకారం జూన్ 21 తెల్లవారుజామున 1.30గంటలకు వాషింగ్టన్ ల్యాండ్ అవనున్నారు. అక్కడి భారతీయ అమెరికన్ బ్రుందం మోడీకి ఘన స్వాగతం పలుకుతారు. మోడీ పర్యటన భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఒక మలుపుగా భావిస్తున్నారు. 2019లో అధికారకం చేపట్టిన తర్వాత మోడీ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ప్రధాని పర్యటనపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి.
పూర్తిగా చదవండి..మూడు రోజుల పర్యటన కోసం అమెరికా బయలుదేరిన ప్రధాని మోడీ..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటన కోసం అమెరికాకు బయలుదేరారు. ఈరోజు అంటే మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి అమెరికా పర్యటనకు బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 1.30గంటలకు వాషింగ్టన్ లోని ఆండ్రూస్ ఎయిర్ ఫోరస్ బేస్ లో ల్యాండ్ అవుతారు. అక్కడి భారతీయ అమెరికన్ బ్రుందం మోడీకి ఘనస్వాగతం పలకనుంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఒక మలుపుగా భావిస్తున్నారు.
Translate this News: