రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విపక్ష ఎంపీలు బుధవారం భేటీ కానున్నారు. రేపు ఉదయం 11. 30 గంటలకు రాష్ట్రపతితో విపక్ష ఎంపీలు సమావేశం అవుతారు. మణిపూర్ అంశంపై చర్చించేదుకు విపక్షాలకు సమయం ఇవ్వాలన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు రాష్ట్రపతి వారికి సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..రేపు రాష్ట్రపతితో విపక్ష ఎంపీల భేటీ…. ఎందుకంటే…!
Translate this News: