ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ముర్ము పాల్గొంటారు. ఉదయం 10గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానిక శిక్షణ కేంద్రానికి చేరుకుని..అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతిభవన్ కు చేరుకుంటారు. రాష్ట్రపతి నిలయంకు పర్యాటకుల సందర్శన తీరును రాష్ట్రపతి సమీక్షించనున్నారు.
పూర్తిగా చదవండి..నేడు హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి..నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఉదయం 10గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానిక శిక్షణ కేంద్రానికి చేరకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు.
Translate this News: