పాకిస్థాన్లో విరాట్ కోహ్లీకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని ఆ దేశ మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు. టీ20 వరల్డ్కప్ లీగ్ మ్యాచ్ ఈరోజు న్యూయార్క్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతోంది.ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ స్థితిలో విరాట్ కోహ్లీకి పాక్లో ఎంత మంది అభిమానులు ఉన్నారో అంటూ పాక్ మాజీ ఆటగాళ్లు రషీద్ లతీఫ్, అజరు అలీ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.
పూర్తిగా చదవండి..కోహ్లీ కోసం అల్లాను ప్రార్థించాం..పాక్ మాజీ క్రికెటర్స్!
విరాట్ కోహ్లీకి పాక్లో ఎంత మంది అభిమానులు ఉన్నారంటూ ఆ దేశ మాజీ ఆటగాళ్లు రషీద్ లతీఫ్, అజరు అలీ ఓ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. అయితే విరాట్ కొన్ని నెలలకు ముందు ఫాంలో లేనప్పుడు తాము అల్లాను ప్రార్థించామని వారు అన్నారు.
Translate this News: