రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది పోటెత్తుతోంది. గంటకు గంటకు భారీగా వచ్చిన చేరుతోన్న వరదతో ఉగ్రరూప దాల్చుతోంది. జూలై మధ్యాహ్నం వరకు నది నీటి మట్టం 44.4 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
పూర్తిగా చదవండి..పోటెత్తిన గోదావరి..రాములోరి గుడి చుట్టూ నీళ్లు..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది పోటెత్తుతోంది. గంటకు గంటకు భారీగా వచ్చిన చేరుతోన్న వరదతో ఉగ్రరూప దాల్చుతోంది. జూలై మధ్యాహ్నం వరకు నది నీటి మట్టం 44.4 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
Translate this News: