AP: బెట్టింగ్ ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు.. 75 సెల్ ఫోన్లు, 25 ఏటీఎం కార్డులతోపాటు..

అమలాపురంలో బెట్టింగ్ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ఆన్లైన్లో బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి ఐదు లాప్ టాప్ లు, 75 సెల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 19 బ్యాంక్ చెక్ బుక్ లు, 25 ఏటీఎం కార్డులు, వైఫై రూటర్ స్వాధీనం చేసుకున్నారు.

New Update
AP:  బెట్టింగ్ ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు.. 75 సెల్ ఫోన్లు, 25 ఏటీఎం కార్డులతోపాటు..

Advertisment
తాజా కథనాలు