Chiri Balaraju : పోలవరంపై జనసేనా జెండా ఎగురవేస్తా.. ఆర్టీవీతో చిర్రి బాలరాజు.!

కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు పోలవరం జనసేన అభ్యర్థి చిర్రిబాలరాజు. కూటమి విజయం సాధించడం ఖాయమంటున్న చిర్రి బాలరాజు ఆర్టీవీతో సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

New Update
Chiri Balaraju : పోలవరంపై జనసేనా జెండా ఎగురవేస్తా.. ఆర్టీవీతో చిర్రి బాలరాజు.!

Chiri Balaraju :  ఇన్నాళ్లూ పోలవరం ప్రజలను వైసీపీ మోసం చేసిందని..మరికొద్ది రోజుల్లో మా బలం ఏంటో చూపిస్తామన్నారు పోలవరం జనసేన అభ్యర్ధి చిర్రి బాలరాజు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్లుగా పోలవరంలో అభివృద్ధి కుంటుపడిందని..ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని జ్యోసం చెప్పారు. నిర్వాసితుల సమస్యల కోసం కూటమి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు..వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కూటమి విజయం సాధించడం ఖాయమంటున్న చిర్రి బాలరాజు ఆర్టీవీతో సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: నరసాపురంలో గెలిచేది నేనే.. బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ సంచలన ఇంటర్వ్యూ.!

Advertisment
తాజా కథనాలు