PMAY Details: నరేంద్ర మోదీ దేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 3 కోట్ల కొత్త ఇళ్లు నిర్మించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు PMAY కింద, ఒక ఇల్లు మాత్రమే కాకుండా.. అన్ని ఇళ్లలో మరుగుదొడ్డి, విద్యుత్ కనెక్షన్, LPG కనెక్షన్, కుళాయి కనెక్షన్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా అందిస్తారు. గత 10 ఏళ్లలో ఈ పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు మొత్తం 42.1 మిలియన్ ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటే ఏమిటో అర్థం చేసుకుందాం.. ఈ పథకం కోసం అర్హతలు.. ఎలా అప్లై చేసుకోవాలి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..PMAY Details: పీఎం ఆవాస్ యోజన కింద మూడుకోట్ల కొత్త ఇళ్లు.. అప్లై చేసుకోండి ఇలా..
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని మోదీ మూడు కోట్ల కొత్త ఇళ్లను పీఎంఏవై పధకంలో అందిస్తామని చెప్పారు. క్యాబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. అసలు ఈ పీఎంఏవై స్కీమ్ ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: