PM Modi in Ayodya: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PM Ujjwala Yojana) పథకంలో పదో కోటి లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. గా ఉన్న ఓ మహిళ ఇంటికి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆ ఇంటి మహిళ గ్యాస్ స్టౌపై టీ చేసి పెట్టింది. టీ తాగిన అనంతరం.. ఉజ్వల పథకంలో భాగంగా గ్యాస్ అందక ముందు.. అందిన తరువాత పరిస్థితి ఎలా ఉందని లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు ప్రధాని మోదీ.
పూర్తిగా చదవండి..PM Modi: సామాన్యుడి ఇంటికి ప్రధాని మోదీ.. ఓ కప్పు టీ తాగి సరదాగా ముచ్చట్లు..
అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఓ సామాన్యుడి ఇంటికి వెళ్లారు. ఉజ్వల పథకంలో పదో కోటి లబ్ధిదారు అయిన ఆ ఇంటి మహిళ చేతితో పెట్టిచ్చిన టీ తాగారు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు ప్రధాని మోదీ.
Translate this News: