బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ..ఈరోజు నుండి 24 వరకు అక్కడ పర్యటిస్తారు. 21న ప్రపంచ యోగా డే సందర్భంగా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 180కి పైగా దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మోదీ యోగా కార్యక్రమంలో NRIలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారని అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక 22న అగ్రరాజ్యాధినేత బైడెన్తో సమావేశమవుతారు. ప్రపంచ రాజకీయాలు, రష్యా-ఉక్రెయిన్ వార్, చైనా దూకుడు, ఉగ్రవాదం, వాణిజ్యం, వాతావరణ మార్పులు వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
పూర్తిగా చదవండి..USలో మోదీ బిజీబిజీ..త్వరలో భారత్కు రానున్న టెస్లా..!
ప్రధాని మోదీ అమెరికాకు చేరుకున్నారు. ప్రధానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 21 నుంచి మూడ్రోజులపాటు అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్తో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి గ్రాండ్గా వెల్కమ్ చెబుతూ ట్రీట్ ఇవ్వబోతున్నారు అగ్రరాజ్యాధినేత బైడెన్.
Translate this News: