త్రిపురలోని ఉల్టా రథయాత్రలో పెను విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి మోడీ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరణించిన కుటుంబాలకు రూ. 2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేలు ప్రకటించారు. కుమార్ఘాట్ వద్ద రథయాత్ర సందర్భంగా జరిగిన ఈ ప్రమాదం చాలా బాధాకరమన్నారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు మోడీ.
పూర్తిగా చదవండి..జగన్నాథ రథయాత్ర ఘటనపై ప్రధాని మోడీ విచారం, నష్టపరిహారం ప్రకటన..!!
త్రిపురలో నిర్వహించిన జగన్నాథరథయాత్రలో పెను విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాకుతో ఏడుగురు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరణించిన కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడినవారికి రూ. 50వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనచాలా బాధాకరమన్నారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
Translate this News: