రాజకీయ ప్రత్యర్థులే అవొచ్చు.. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండొచ్చు.. శూలాల్లాంటి మాటలతో పరస్పర నిందలు, ప్రతినిందలు వేసుకుంటూ ఉండొచ్చు..రాజకీయ చదరంగంలో నువ్వా నేనా అన్నట్టు తలపడే సోనియా గాంధీ(sonia gandhi), మోదీ(Modi) వ్యక్తిగతంగా మాత్రం ఒకరినొకరు గౌరవించుకుంటారు. తాజాగా పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన జరిగింది. ప్రధాని మోదీ నేరుగా సోనియా గాంధీ వద్దకు వెళ్లి ఆమెను పలకరించారు.
పూర్తిగా చదవండి..Modi: పార్లమెంట్లో సోనియాని పలకరించిన మోదీ..ఆరోగ్యం ఎలా ఉందని ఆరా!
పార్లమెంట్ సమావేశాల తొలిరోజు ఆసక్తికర ఘటన జరిగింది. సోనియాగాంధీని నేరుగా కలిసి పలకరించారు ప్రధాని మోదీ. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Translate this News: