YCP: పిఠాపురంలో పవన్ కు షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఇంఛార్జి శేషుకుమారి పిఠాపురంలో పవన్ కు బిగ్ షాక్ తగిలింది. జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి వైసీపీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. 2019 లో పిఠాపురం నుండి జనసేన తరపున పోటీ చేసి 3వ ప్లేస్ లో నిలిచారు. By Jyoshna Sappogula 20 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి #janasena #pithapuram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి