/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pineli-1.jpg)
Pinnelli : పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఎస్పీ కార్యాలయంకు వెళ్లారు . EVM ధ్వంసం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సంతకం పెట్టేందుకు అక్కడికి వెళ్లారు. అనంతరం మళ్ళీ తన ఇంటికి వెళ్ళారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు పిన్నెల్లి ఇంటి వద్దే ఉండనున్నారు. పోలింగ్ సమయంలో EVM ను ధ్వంసం చేసి పిన్నెల్లి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.