జనసేన, వైసీపీ మధ్య వార్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని తిట్టడం.. ఆ వెంటనే వైసీపీలోని కాపు నేతలు మీడియా ముందుకొచ్చి మాటకు మాట బదులివ్వడం కామన్. తాజాగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారాహి యాత్ర చేపట్టిన పవన్.. కత్తిపూడిలో తొలి ప్రసంగం చేశారు. కత్తుల్లాంటి డైలాగులతో వైసీపీ సర్కార్ ను కార్నర్ చేశారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ, బీసీ, కాపులకు తీరని అన్యాయం చేసిందని తిట్టిపోశారు. యథావిధిగా పవన్ కామెంట్స్ కు కౌంటర్స్ ఇచ్చేందుకు వైసీపీలోని కాపు నాయకులు రంగంలోకి దిగారు. ముందుగా మాజీ మంత్రి పేర్ని నాని ఎంట్రీ ఇచ్చారు. పవన్ కామెంట్స్ పై మండిపడుతూ.. తన రెండు చెప్పులను చూపిస్తూ హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..ఏపీలో “చెప్పు” రాజకీయం
Translate this News: