ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. ఏలూరు బహిరంగ సభలో వాలంటీర్లపై వ్యక్తిగతంగా ఆరోపణలు గుప్పించిన జనసేన అధినేత పవన్కల్యాణ్పై వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఇప్పటికే మహిళా వాలంటీర్లు, వైసీపీ నేతలు పవన్పై మండిపడుతుండగా.. తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పవన్ పేరు ఎత్తకుండానే జనసేన అధినేతపై ఫైర్ అయ్యాడు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారంటూ పవన్కు చురకలంటిచాడు రాయుడు.
పూర్తిగా చదవండి..Rayudu vs Pawan: పవన్కల్యాణ్కి అంబటి రాయుడు కౌంటర్..బురద చల్లుతూనే ఉంటారులే అంటూ కామెంట్స్..!
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా పవన్కి పరోక్ష చురకలంటించాడు మాజీ క్రికెటర్ అంబటిరాయుడు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారంటూ కౌంటర్ ఇచ్చాడు.
Translate this News: