New Update
Advertisment
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7 నుంచి మళ్లీ ప్రచార బరిలోకి దిగనున్నారు. వారాహి విజయభేరి యాత్రను మళ్లీ కొనసాగించనున్నారు. ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకుని పవన్ హైదరాబాద్ వెళ్లిన సంగతి తెలిసిందే.