Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణకై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి అడుగు వేశారు. నెల రోజులు ముందే పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని తన నివాసంలో వినాయక మండపం ఏర్పాటు చేశారు. తన మండపంలో పర్యావరణానికి హాని లేకుండా ఉండే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడకుండా ముందు నుంచే తన నియోజకవర్గ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణకై డిప్యూటీ సీఎం తొలి అడుగు.. ఏం చేశారంటే?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేబ్రోలులోని తన నివాసంలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మామిడాకులు, పూలతో వినాయక మండపంను అందంగా అలంకరించారు. పర్యావరణ పరిరక్షణకై తన నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ అవగాహన కల్పిస్తున్నారు.
Translate this News: