Passenger Vehicles: ఫిబ్రవరి నెలలో దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.8% పెరిగాయి. ఫిబ్రవరిలో దేశీయ, ఎగుమతులతో కలిపి మొత్తం అమ్మకాలు కూడా 23,03,322 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఫిబ్రవరి 2023లో ఇది 17,72,012 యూనిట్లుగా ఉంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ఈ గణాంకాలను విడుదల చేసింది. SIAM డేటా ప్రకారం, ఫిబ్రవరి 2023తో పోల్చితే 2024 ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాలు(Passenger Vehicles), ద్విచక్ర వాహనాలు, త్రి చక్ర వాహనాల అమ్మకాలు వృద్ధి చెందగా, వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గాయి.
పూర్తిగా చదవండి..Passenger Vehicles: పాసింజర్ వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయి.. లెక్కలు ఇవే..
పాసింజర్ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో బాగా పెరిగాయి. గతేడాది ఇదే నేలతో పోలిస్తే దాదాపు 11 శాతం అమ్మకాలు పెరిగినట్టు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ లెక్కలు చెబుతున్నాయి. టూవీలర్స్ అమ్మకాలు కూడా 35 శాతం పెరిగినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
Translate this News: