అది కేరళ(kerala)లోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం(airport).. బటిక్(Batik) ఎయిర్లైన్స్కు చెందిన విమానం అప్పుడే ల్యాండ్ అయ్యింది. అందరూ కూల్గా తమ లగేజీతో వెళ్తుండగా.. ఒకడు మాత్రం కంగారుకంగారుగా నడుస్తున్నాడు. అతని ట్రాలీ(trolley) బ్యాగ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఫేస్లో టెన్షన్ క్లియర్గా కనిపిస్తోంది. ఎయిర్పోర్టు అధికారులకు ఇలాంటివి కొత్త కాదు. ఎక్స్ప్రెషన్ చూసి దొంగ ఎవడో.. ప్రయాణికుడెవడో.. ఈజీగా కనిపెట్టేస్తారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే గోల్డ్ స్మగ్లర్లు ఎయిర్పోర్టులో అడ్డంగా బుక్ అవుతారు. వీడు కూడా అలాంటోడే అని భావించిన అధికారులు.. అతడిని ఆపారు.. బ్యాగ్ ఓపెన్ చేసి చూశారు.. అందులో ఏముందో చూసి షాక్ అయ్యారు.
పూర్తిగా చదవండి..బాబోయ్.. బ్యాగ్లో 47 కొండచిలువలు..కంగుతిన్న ఎయిర్పోర్ట్ అధికారులు!
మలేషియా నుంచి కేరళ తిరుచ్చి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్లో 47పాములు ఉండడం కలకలం రేపింది. కస్టమ్స్ అధికారులు మహమ్మద్ మొయిదీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్లో 47 కొండచిలువలు, రెండు బల్లులు ఉండగా.. వాటిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Translate this News: