మరికొద్ది నెలల్లోనే లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశమంతా ఎన్నికల మూడ్లోకి వెళ్లింది. ఇప్పటికే ఏ పార్టీలు అధికారంలోకి వస్తాయనే సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికలకు సంబంధించి ఓ కీలకమైన విషయంపై చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల కనీస వయస్సు తగ్గింపుపై కేంద్ర న్యాయశాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయనం చేసి నివేదికను కూడా రూపొందిచింది. ప్రస్తుతం ఒక వ్యక్తి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు ఉంది. రాజ్యసభ లేదా రాష్ట్ర శాసన మండలిలో పోటీ చేయాలంటే మాత్రం కనీస వయస్సు 30 ఏళ్లు ఉండాలి.
పూర్తిగా చదవండి..మరో సంచలనం దిశగా కేంద్రం.. 18 ఏళ్లకే ఎన్నికల్లో పోటీకి అవకాశం!
మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కీలకమైన విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కనీస వయసు తగ్గింపుపై ప్రతిపాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Translate this News: