Paris Olympics:10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో నిష్క్రమించిన భారత్!

పారా ఒలింపిక్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు నిష్క్రమించింది.10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో రెండు భారత జట్లు ఓడిపోయాయి. రమితా, అర్జున్ జోడి క్వాలిఫయింగ్ రౌండ్‌లో 6వ స్థానంలో నిలిచారు. మరో జోడి ఇలవేణి-సందీప్ 12 వస్థానానికి పరిమితమైయారు.

New Update
Paris Olympics:10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో నిష్క్రమించిన భారత్!

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత జట్టు షూటింగ్‌లో నిష్క్రమించింది.10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రెండు భారత జట్లు ఓడిపోయాయి. రమితా జిందాల్, అర్జున్ బాబుటా క్వాలిఫయింగ్ రౌండ్‌లో(628.7)తో  6వ స్థానంలో నిలిచారు. మరోజోడి ఇలావేణి- సందీప్ సింగ్(626.3)తో 12వ స్థానంలో నిలిచారు. దీంతో ఇరు జట్లు పతకాల రౌండ్‌కు అర్హత సాధించలేకపోయాయి.మరోవైపు రోయింగ్ పోటీలో భారత్‌కు చెందిన బల్‌రాజ్ బన్వర్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో విజయం సాధించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు