Paris Olympics 2024 : ఒలింపిక్స్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీజ!

పారిస్‌ ఒలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభాన్ని ఇచ్చింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించి విజయం సాధించింది.

Paris Olympics 2024 : ఒలింపిక్స్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీజ!
New Update

Table Tennis : పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ (Akula Sreeja) శుభారంభాన్ని ఇచ్చింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించి విజయం సాధించింది.30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌ లో శ్రీజ ఆట మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంది.

4-0 తో క్రిస్టీనాను తెలుగు తేజం శ్రీజ చిత్తు చేసింది. 32వ రౌండ్‌లో ఆకుల శ్రీజ జియాన్ జెంగ్ లేదా ఇవానా మలోబాబిక్‌ తో తలపడనుంది. తొలిసారి ఒలింపిక్ క్రీడల్లో (Olympics Games) పాల్గొన్న ఆకుల శ్రీజ ఈ సారి దేశానికి ఎలాగైనా పతకాన్ని తీసుకురావాలని గట్టి కసి మీద ఉంది.

Also read: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌ పై కేసు నమోదు!

#2024-paris-olympics #olympics-games #akula-sreeja #table-tennis
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe