Palla Rajeshwar Reddy: కవిత అరెస్ట్ అందుకే.. కరువుకు కారణం కాంగ్రెస్ సర్కారే: ఆర్టీవీతో పల్లా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రాజకీయంగా వాడుకోవడానికే బీజేపీ అరెస్టు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. కరువుకు కారణం కాంగ్రెస్ సర్కారే అంటూ మండిపడ్డారు.

Palla Rajeshwar Reddy: కవిత అరెస్ట్ అందుకే.. కరువుకు కారణం కాంగ్రెస్ సర్కారే: ఆర్టీవీతో పల్లా
New Update

Palla Rajeshwar Reddy:  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రాజకీయంగా వాడుకోవడానికే బీజేపీ అరెస్టు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇలా కుట్రలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని..మహిళలకు రూ. 2500 హామీలు అమలు చేయలేదన్నారు. రైతులకు సరిపడా కరెంటు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతులకు రైతు బంధు అందరికీ అందడం లేదన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాజెక్టులోని నీటిని సరిగ్గా వినియోగించులేకనే పంటలు ఎండిపోతున్నాయన్నారు. పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. కరువుకు కారణం కాంగ్రెస్ సర్కారే అంటూ ఆర్టీవీతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వీడియో చూడండి.

ఇది కూడా చదవండి: వెంటనే విడుదల చేయాలి.. కవిత, కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేసీఆర్ ఫైర్

#palla-rajeshwar-reddy #kavitha-arrest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి