Owaisi Oath Controversy: 18వ లోక్సభ తొలి సెషన్లో ఎంపీల ప్రమాణస్వీకారం రెండో రోజు ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత సభలోనే జై పాలస్తీనా నినాదాన్ని వినిపించారు. ముందుగా జై భీమ్ అన్నారు. అనంతరం జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. పాలస్తీనా విషయంలో ఒవైసీ చేసిన నినాదంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నినాదాన్ని లేవనెత్తిన తర్వాత ఒవైసీ మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందా? లేక లోక్సభకు అనర్హులు అవుతారా? రాజ్యాంగంలో ఇలాంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Owaisi Oath Controversy: ఒవైసీ జై పాలస్తీనా నినాదం.. మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందేనా?
ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ 18వ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అనే నినాదం చేశారు. దీంతో వివాదం రేగింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. రాజ్యంగంలో ఇటువంటి అంశాలకు సంబంధించితిన్ నిబంధనలు ఏమిటో ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: