Bye Elections: దేశ వ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి దూసుకుపోతోంది. 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. పంజాబ్లోని జలంధర్లో 37,325 ఓట్ల తేడాతో AAP అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీఎంసీ 4 స్థానాల్లో, బీజేపీ, డీఎంకే, జేడీయూ ఒక్కో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీహార్ లోని రూపాలిలో ఇండిపెండెంట్, హిమాచల్లోని హమీరుర్లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
పూర్తిగా చదవండి..By Elections: ఉపఎన్నికలలో బీజేపీకి షాక్.. ఇండియా కూటమి హవా
దేశ వ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి దూసుకుపోతోంది. 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. పంజాబ్ లో ఆప్ గెలిచింది. కాంగ్రెస్ 5, టీఎంసీ 4, బీజేపీ, డీఎంకే, జేడీయూ ఒక్కో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
Translate this News: