పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో వరుసగా నాలుగవ రోజు కూడా ఉభయ సభలు స్థంభించి పోయాయి. లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ‘మోడీ సర్కార్ జవాబ్ దో’ అంటూ నినాదాలు చేశాయి.
పూర్తిగా చదవండి..లోక్ సభ మళ్లీ వాయిదా..!
పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో వరుసగా నాలుగవ రోజు కూడా ఉభయ సభలు స్థంభించి పోయాయి. లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ‘మోడీ సర్కార్ జవాబ్ దో’ అంటూ నినాదాలు చేశాయి.

Translate this News: