ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik) సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలోనే అత్యధిక కాలం సీఎం పదవిని చేపట్టిన రెండో ముఖ్యమంత్రిగా నిలిచారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు (Jyoti Basu) రికార్డును బద్దలు కొట్టారు. దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు ఇప్పటికీ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ (Pawan Kumar Chamling)పేరిట ఉంది. చామ్లింగ్ డిసెంబర్ 12, 1994 నుండి మే 27, 2019 వరకు 24 సంవత్సరాలకు పైగా హిమాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Naveen Patnaik: జ్యోతిబసు రికార్డును బ్రేక్ చేసిన నవీన్ పట్నాయక్…!!
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik) అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. దేశంలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసును (Jyoti Basu) వెనక్కు నెట్టి నవీన్ పట్నాయక్ ఈ ఘనత సాధించారు. అత్యధిక కాలం సీఎంగా పనిచేసేన రికార్డును ఇప్పటికే సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్నది.
Translate this News: