Elections 2024: ఓటు వేసిన బన్నీ.. ఎన్టీఆర్ 

హైదరాబాద్ లో సెలబ్రిటీలు ఒక్కరొక్కరుగా ఓటు వేయడానికి వస్తున్నారు. జూబ్లీహిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్, ఫిలింనగర్ లో అల్లు అర్జున్ ఓటు వేశారు. 

Elections 2024: ఓటు వేసిన బన్నీ.. ఎన్టీఆర్ 
New Update

Elections 2024: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. హైదరాబాద్ లో సెలబ్రిటీలు ఓటు వేయడానికి ఒక్కరొక్కరుగా తరలి వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబసమేతంగా జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ ఫిలింనగర్ లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్ వేశారు.  

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe