• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

Stock market: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌!

author-image
By Bhavana 29 Sep 2023 in బిజినెస్
New Update
Stock Market Today: భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
Follow Us

దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock market) శుక్రవారం సాయంత్రానికి ట్రేడింగ్‌ లాభాల్లో ముగించాయి. ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగియడంతో అక్టోబర్‌ నెల పై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్‌ మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ 320 పాయిట్లు లాభాల బాటలో నడవగా..మరో కీలక సూచీ నిఫ్టీ 115 పాయింట్ల మేర పెరిగింది.

ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 284 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్‌ సూచీ 433 పాయింట్ల మేర లాభాలతో ఆశాజనకంగా ముగించాయి. ఈ క్రమంలో ప్రధాన రంగాలు అయినటు వంటి షేర్లు 2 శాతం లాభపడ్డాయి. నేడు మార్కెట్లు లాభాల బాటలో ముగిసే సరికి నిన్నటి నష్టాలు కొంత మేర తగ్గాయి.

దీంతో ఇన్వెస్టర్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. అన్ని బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 3.28 లక్షల కోట్లు పెరిగి రూ. 319.94 లక్షల కోట్లకు చేరుకుంది. శుక్రవారం లాభపడిన వాటిలో రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ లు ఉన్నాయి.
ఎన్ఎస్ఈలో హిందాల్కొ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, సిప్లా, యూపీఎల్, గ్రాసిమ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.

అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టిఐఎమ్, ఇన్ఫోసిస్, టెచ్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, టెక్ మహీంద్రా, టీసీఎస్, టైటాన్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి.

#stock-markets
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
    తదుపరి కథనాన్ని చదవండి
    newsletter_logo
    మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

    RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


    https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

    https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


    Quick Links

    • About Us
    • Disclaimer
    • Contact Us
    • Feedback & Grievance
    • Advertise With Us
    • Privacy Policy


    Copyright © 2024 · Rayudu Vision Media Limited

    Powered by