ఈశాన్యరాష్ట్రం మణిపూర్ లో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. బిష్ణుపూ్ర జిల్లాలోని ఖోయిజామన్ తాబి అనే గ్రామంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి కొండలపై వచ్చిన దుండగులు దాడికి పాల్పడ్డారని..ఈ దాడిలో ముగ్గురు గ్రామ వాలంటీర్లు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. తాము ఘటనాస్థలానికి చేరుకునేలోపు దుండగులు అక్కడి నుంచి పారిపోయారని…ఆసమయంలో ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..మణిపూర్లో ఆగని హింస..దుండగుల కాల్పుల్లో ముగ్గురు మృతి..!!
ఈ శాన్యరాష్ట్రమైన మణిపూర్ లో హింసఆగడం లేదు. మరోసారి చెలరేగిన హింసలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బిష్ణుపూర్ జిల్లాలోని ఖోయిజుమన్ తాబీ అనే గ్రామంలో సాయుధు దండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై దుండగులు దాడికి తెగబడ్డారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Translate this News: