నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్ నామినేషన్-LIVE Published on April 25, 2024 1:34 pm by Nikhil నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులతో నిజామాబాద్ కాషాయమయమైంది. లైవ్ ను ఈ వీడియోలో చూడండి. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]