సూడాన్ లోని పోర్ట్ ఎయిర్ పోర్టులో పౌర విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు మొత్తం 9మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలతో బయటపడినట్లు సైన్యం తెలిపింది. ఆర్మీని ఉటంకిస్తూ..వార్తా సంస్థ రాయిటర్స్ ఈ విషయాన్ని తెలిపింది. విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సైన్యం వెల్లడించింది.
పూర్తిగా చదవండి..కుప్పకూలిన విమానం…తొమ్మిది మంది దుర్మరణం..!!
ఆదివారం పోర్ట్ సూడాన్ విమానాశ్రయంలో ఓ పౌర విమానం కూలిపోవడంతో నలుగురు సైనిక సిబ్బంది సహా తొమ్మిది మంది మరణించారు. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగిందని సూడాన్ సైన్యం వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలను కాపాడినట్లు సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
Translate this News: