మైనారిటీలకు వ్యతిరేకంగా తామెప్పుడు వ్యవహరించలేదని.. ఒక్క మాట కూడా వారి గురించి తప్పుగా మాట్లాడలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.దీనిపై పీటీఐ వార్తా సంస్థకు ప్రధాని మోదీ ఇంటర్వ్యూ: అంబేద్కర్ నుంచి నెహ్రూ వరకు మత ప్రాతిపదికన సీట్ల రిజర్వేషన్ మాత్రమే వ్యతిరేకించామన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని మోదీ తెలిపారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను ఇన్ని దశాబ్దాలు చేసిందిని దానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించదని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..మైనార్టీలకు వ్యతిరేకంగా తామేప్పుడు వ్యవహారించలేదు..మోదీ
మైనారిటీలకు వ్యతిరేకంగా తామెప్పుడు వ్యవహరించలేదని.. ఒక్క మాట కూడా వారి గురించి తప్పుగా మాట్లాడలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.కాంగ్రెస్ కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తుందని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: