రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, 3 ప్రధాన టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఏకకాలంలో పెంచాలని నిర్ణయించుకున్నాయి. ఈ అధిక ధరల పెంపు భారత టెలికాం వినియోగదారులను తీవ్రంగా దెబ్బతీసింది.దీంతో జియో వినియోగదారులు “#JioBoycott” అనే హ్యాష్ట్యాగ్ని X లో ట్రెండ్ చేస్తున్నారు. 40వేలకు పైగా పోస్ట్ లను షేర్ చేస్తున్నారు. మూడు కంపెనీల కంటే తక్కువ ధరకు సేవలను అందించే BSNLని ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి వినియోగదారులు ప్రయత్నిస్తున్నారు.
పూర్తిగా చదవండి..సోషల్ మీడియోలో ట్రెండవుతున్న “JioBoycott” హ్యాష్ట్యాగ్!
ప్రస్తుతం"#JioBoycott" అనే హ్యాష్ట్యాగ్ X లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే 40వేలకు పైగా పోస్ట్ లను జియో వినియోగదారులు షేర్ చేస్తున్నారు. చాలా మంది JIO, Airtel, Vi కంటే తక్కువ ధరకు సేవలను అందించే BSNL వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.
Translate this News: