NEET – CBI: నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ బృందం హజారీబాగ్లో సుదీర్ఘ విచారణ అనంతరం పది మందిని అదుపులోకి తీసుకుంది. ఈ పది మందిలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్తో పాటు మరో తొమ్మిది మంది ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో ఐదుగురు ఇన్విజిలేటర్లు, ఇద్దరు పరిశీలకులు, ఒక సెంటర్ సూపరింటెండెంట్, ఒక ఇ-రిక్షా డ్రైవర్ ఉన్నారు. వీరంతా నీట్ పరీక్ష నిర్వహించిన పాఠశాలకు చెందినవారే.
పూర్తిగా చదవండి..NEET – CBI: నీట్ కేసులో సీబీఐ విచారణ వేగవంతం.. మరో పది మంది అరెస్ట్!
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ బృందం చురుగ్గా దర్యాప్తు సాగిస్తోంది. ఈ క్రమంలో హజారీబాగ్ లో కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలపై పది మందిని అరెస్ట్ చేసింది సీబీఐ. వీరిని అక్కడ చర్హి గెస్ట్ హౌస్లోవిచారిస్తున్నారు.
Translate this News: