మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య NCP వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. 83 ఏళ్ల యోధుడికి (శరద్ పవార్) మద్దతు ఇవ్వాలంటూ పార్టీ నేతలు, శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో శరద్ పవార్ కు మద్దతుగా నిలబడి పార్టీ బలాన్ని నిరూపించే సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి, కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేయడానికి శరద్ పవార్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పార్టీ శ్రేణులను ఉద్దేశించి సుప్రియా ఓ వీడియో సందేశాన్ని ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..83 ఏళ్ల యోధుడికి మద్దతుగా ఉందాం..ఎన్సీపీ నేత సుప్రియా సూలే భావోద్వేగ విజ్ఞప్తి..!!
ఎన్సీపీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు, 83ఏళ్ల యోధుడు శరద్ పవార్ కు అండగా నిలిచేందుకు తరలిరండంటూ పార్టీ నేతలు, శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలె భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో శరాద్ పవార్ కు మద్దతుగా నిలబడి పార్టీ బలాన్ని నిరూపించుకునే సమయం వచ్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి, కార్యకర్తలకు సరైనా దిశానిర్దేశం చేసేందుకు శరద్ పవార్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు.
Translate this News: