Delhi Stampede Photos: 'అమ్మా.. అమ్మా..' గుండె పగిలేలా రోదిస్తున్న ఢిల్లీ తొక్కిసలాట బాధితులు.. ఈ దృశ్యాలు చూస్తే కన్నీళ్లే !

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ప్రజల్ని కలచివేస్తోంది.ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తిక్కిసలాటలో తమవారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. రైల్వే స్టేషన్ లో జీవస్తవాళ్ల పడిన ఈ దృశ్యాలు హృదయవిదారకం.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు