/rtv/media/media_files/2025/02/16/delhi-incident-347615.jpg)
పుణ్యం కోసం పవిత్ర సంగమంలో స్నానాలు చేద్దామనుకుని వెళ్లిన వారు ప్రాణాలే కోల్పోయారు.
/rtv/media/media_files/2025/02/16/delhi-stampede-deaths-766905.jpg)
కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో శనివారం రాత్రి 9:55 గంటల ప్రాంతంలో 14, 15 ప్లాట్ఫామ్లపై తొక్కిసలాట జరిగింది
/rtv/media/media_files/2025/02/16/stampede-incident-248363.jpg)
తొక్కిసలాటలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 30 మంది తీవ్రగాయాలపాలయ్యారు.
/rtv/media/media_files/2025/02/16/delhi-stampede-incident-414300.jpg)
తొక్కిసలాటలో సొంతకుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు హ్యూదాయాలను కలచివేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/16/8bVyj17ZxhUGd5ZnujXU.jpg)
ప్రయాగ్ రాజ్ వెళ్ళేందుకు జనాలు తండోపతండాలుగా బయలు దేరుతున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది.
/rtv/media/media_files/2025/02/16/stampade-delhi-735043.jpg)
పట్టరానంత జనంలో ఊపిరాడక వారు పడిన ఆవేదన చెప్పలేనిది
/rtv/media/media_files/2025/02/16/stampade-767365.jpg)
చిన్నపిల్లలు జనం మధ్యలో గుక్కపెట్టి ఏడుస్తున్న దృశ్యాలు కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్నాయి. చనిపోయిన 18 మందిలో చాలా వరకు చిన్నపిల్లలే ఉండడం బాధాకరం
/rtv/media/media_files/2025/02/16/stampade-incident-767089.jpg)
డోర్ల మధ్యలో బయటకు రాలేక లోపలికి వెళ్లలేక ఇరుక్కుపోయి తల్లడిల్లిపోయారు