• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

RTV NEWS NETWORK

RTV NEWS NETWORK

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • విజయవాడ
  • వైజాగ్
  • Opinion
  • 🗳️Elections
Home » బ‌ద్రీనాథ్‌లో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. చిక్కుకున్న టూరిస్టులు

బ‌ద్రీనాథ్‌లో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. చిక్కుకున్న టూరిస్టులు

Published on June 29, 2023 4:06 pm by Shareef Pasha

ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలీ జిల్లాలో హైవేపై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డంతో బద్రీనాథ్ టూరిస్టులు చిక్కుకుపోయారు. భారీ వ‌ర్షం వ‌ల్ల ఆ ప్రాంతంలో కొండ‌చ‌రియ‌లు కూలాయి. చ‌మోలీ జిల్లాలోని చిన్కా వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మ‌రో వైపు ఉత్త‌రాఖండ్‌కు ఆరెంట్ అల‌ర్ట్ జారీ చేశారు.

Translate this News:

national-viral-news-lands-lide-on-highway-leading-to-badrinath-tourists-stranded1 

పూర్తిగా చదవండి..

దేశంలోని ప్రమాదకరమైన కొండచరియ ప్రదేశాలలో ఉత్త‌రాఖండ్‌ ఒకటి. ఉత్తరాఖండ్‌లోని చ‌మోలీ జిల్లాలో కీల‌క‌మైన హైవేపై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో బద్రీనాథ్ టూరిస్టులు చిక్కుకుపోయారు. భారీ వ‌ర్షం వ‌ల్ల ఆ ప్రాంతంలో కొండ‌చ‌రియ‌లు విరుచుకుపడ్డాయి. ఈ ఘ‌ట‌న చ‌మోలీ జిల్లాలోని చిన్కా వ‌ద్ద చోటు చేసుకుంది. మ‌రోవైపు ఉత్త‌రాఖండ్‌కు ఆరెంట్ అల‌ర్ట్ జారీ చేశారు అక్కడి వాతావరణ అధికారులు. రాబోయే రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఉత్తరాఖండ్‌ ఐఎండీ ప్రజలనుద్దేశించి హెచ్చ‌రికలు జారీ చేసింది.

ఇవాళ ఉద‌యం ఎడతెరిపి లేకుండా ఢిల్లీలో కూడా కుండపోత వ‌ర్షం కురిసింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు సంభవించి ఉష్ణోగ్ర‌త‌లు పూర్తిగా త‌గ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే వ‌ర్ష‌పు నీరుతో పూర్తిగా నిండిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. అయితే ఇదిలా ఉంటే… కొన్ని రోజుల క్రితం… హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాల కారణంగా టూరిస్టులు చిక్కుకున్న విష‌యం తెలిసిందే.

మ‌నాలీలో దాదాపు 300 మంది టూరిస్టులు మూడు రోజుల పాటు ఎటూ క‌ద‌ల‌లేని పరిస్ధితి నెలకొంది. దాదాపు 15 కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. మండీ.. కుల్లు రూట్లో ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. హిమాచ‌ల్‌లో కురుస్తున్న వ‌ర్షాల కారణంగా ఇప్పటికే 19 మంది వరకు టూరిస్ట్‌లు, స్ధానికులు మ‌ర‌ణించారని అక్కడి అధికారులు వెల్లడించారు.

 

[vuukle]

Primary Sidebar

IND VS SA: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్‌ కొరత తీరనుందా?

IND VS SA: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్‌ కొరత తీరనుందా?

Pop Corn Health: సినిమా చూస్తూ పాప్ కార్న్ తింటున్నారా .. అయితే ఏమవుతుందో తెలుసా..!

Pop Corn Health: సినిమా చూస్తూ పాప్ కార్న్ తింటున్నారా .. అయితే ఏమవుతుందో తెలుసా..!

Revanth Reddy

మీ రేవంత్ అన్నగా నిలబడతా..రేపటి నుంచే ప్రజా దర్బార్.

Telangana CM - Revanth Reddy

మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రెండు ఫైల్లపై సంతకం

BJP Meeting

BJP Meeting: ఈ విజయానికి కార్యకర్తలే కారణం.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ 

rtv

ఆర్టీవీతో మాట్లాడిన రాహుల్ గాంధీ

Jr NTR Prashanth Neel

ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్.. షూటింగ్ డేట్ ఫిక్స్?

SIM Card

SIM Cards : సిమ్‌ కార్డు తీసుకునే వారికి జనవరి 1 నుంచి కొత్త రూల్‌!

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online