భారత్లోని ఝార్ఖండ్ రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా అధికారి తన జాయిన్ ఫార్మాల్టీస్ పూర్తి చేసుకొని గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయింది. జాయిన్ అయినాకా తొలిపొస్టింగ్ ఇచ్చిన రోజే కక్కుర్తి పడింది. లంచం కోసం చేయి చాచింది. లంచం తీసుకుంటున్న మహిళా అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్గా మారింది.
పూర్తిగా చదవండి..తొలిపోస్టింగ్ రోజే మహిళా అధికారి కొంపముంచిన లంచం
ఎన్నో ఆశలతో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారు చాలామంది. కానీ అత్యుతాహంతో జాబ్లో జాయిన్ కాగానే అవినీతికి పాల్పడుతుంటారు. అలాగే,.. ఇక్కడ ఓ మహిళా అధికారిని తనకు పోస్టింగ్ ఇచ్చిన రోజే.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. పస్ట్ పోస్టింగ్ రోజే లంచం తీసుకున్నావా అంటూ ప్రశ్నించారు.
Translate this News: