పూరీ బీచ్లో సైకత శిల్పాన్ని క్రియేట్ చేశారు. సైకత శిల్పి సుదర్శన పట్నాయక్.. చంద్రయాన్ నమోనా శిల్పాన్ని వేశారు. పూరీ బీచ్లో ఆయన సైకత శిల్పాన్ని క్రియేట్ చేశారు. సుమారు 22 ఫీట్ల పొడువుతో .. చంద్రయాన్-3 సాండ్ ఆర్ట్ వేశారు. దీని కోసం ఆయన 500 స్టీల్ గిన్నెలను వాడారు. విజయీ భవ అంటూ ఆ సైకత శిల్పపై సందేశం రాశారు. శ్రీహరికోటలో కౌంట్డౌన్ కొనసాగుతున్నట్లు కాసేపటి క్రితం ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రుడిపై మూడవ ప్రయత్నంగా ఇండియాన ల్యాండర్ను దించాలనుకుంటోంది. ఇవాళ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు ఎల్వీఎం3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ మిషన్ను చేపట్టనున్నారు. దీని కోసం నిన్న కౌంట్డౌన్ ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..చంద్రయాన్-3 మిషన్పై అదిరిపోయే శాండ్ ఆర్ట్, సక్సెస్ అవ్వాలంటూ..!
చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సన్నద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఇస్రో చందమామ దగ్గరికి చంద్రయాన్-3ని పంపించనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ ప్రయోగానికి సంబంధించిన చర్చే జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రయాన్-3 ప్రయోగం ట్రెండింగ్లో ఉంది. ఇక సైకత శిల్పి సుదర్శన పట్నాయక్ .. చంద్రయాన్ నమోనా శిల్పాన్ని రూపొందించారు.
Translate this News: